కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల గాలి వానకు పడిన పిడుగు పాటుకు ఎద్దు మృతి చెందిందని నంబాల గ్రామానికి చెందిన పూదరి వెంకటేశం అనే రైతు తెలిపారు. ప్రతి మంగళవారం ఎడ్ల అంగడి కొనసాగుతుంది. ఆ క్రమంలో రైతు అమ్మకానికి తీసుకొచ్చిన ఎద్దు సుమారు 30000 వేలు ఖరీదు ఉటుందన్నరు.
No comments:
Post a Comment