
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన మండల కేంద్రం ఇందిరానగర్ లోని కనకదుర్గ దేవి మరియు స్వయంభూ మహంకాళి అమ్మవారి జాతర వచ్చే నెల 1,2,3 తేదీలలోజరగనుండడంతోగురువారం జాతర గోడ ప్రతులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి విడుదల చేసారు. తదనంతరం అమ్మవారిని దర్శించుకొని జాతరకు సంబందించిన ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ అభినవ సంతోష్ కుమార్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శులు మోడెమ్ తిరుపతి గౌడ్, లెక్కల నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శి అవుల రాజనర్సు, మస్కా రమేష్, సంధ్య, అనిత, మధుకర్ ,సంతోష్ , తిరుపతమ్మ, లలిత, గ్రామ ప్రజలు మరియు ఆలయ పూజారి దేవార వినోద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment