కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 11; భారతమాత ముద్దబిడ్డ, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిబాఫూలే అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీమని కొమురంభీం జిల్లా సంయుక్త పాలనాధికారి ఆశోక్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో మహాత్మ జ్యోతిబా ఫూలే 192 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment