Friday, 6 April 2018

యాదవ కురుమల శంఖారావం గోడప్రతుల విడుదల


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 6 ; ఏప్రిల్ 29న జరగబోయే  యాదవ కురుమల శంఖారావం సభకి సంబందించిన  ఛలో సికింద్రాబాద్  పోస్టర్ ను   ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేసిన యాదవ కురుమల కులస్తుల నాయకులు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎం ఎల్ ఏ  కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పోస్టర్ ను విడుదల చేసి మాడ్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నికులాలను సమానంగా ఆదరిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమురం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు గాదవేని సుధాకర్ యాదవ్ , బండి సదానందం యాదవ్ మాంచెరియల్ అధ్యక్షులు , సౌధాని భూమన్న యాదవ్,  నిర్మల్ అధ్యక్షులు , సతీష్ కుమార్ , గాదవేని మల్లేష్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment