Thursday, 5 April 2018

తెరాస పార్టీ లో చేరిక


 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 5 ; ఆసిఫాబాద్ లోని ఎమ్మెల్యే  నివాసం లో వాంకిడి మండలం కనర్గోమ్ గ్రామానికి చెందిన రమాబాయి మహిళా మండలి మరియు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు  గురువారం  తెరాస పార్టీ లో చేరారు.  సీఎం కెసిఆర్ , ఎమ్మెల్యే కోవా లక్ష్మి ,ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్  చేస్తున్న అభివృద్ధి ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ రావు, గాదివేణి మల్లేష్, ఎంపీటీసీ రవీందర్,  శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ సంజీవ్,  సుదర్శన్ గౌడ్, మహిళా మండలి ప్రెసిడెంట్ జాడి రేణుక బాయి,  వైస్ ప్రెసిడెంట్ జాడి రాజు బాయి , యూత్ ప్రెసిడెంట్ జాడి నందు,  వైస్ ప్రెసిడెంట్ జాడి కిరణ్,  దుర్గం జీవన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment