కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో పశువుల వార సంత కు శుక్రవారం వేలం నిర్వహింహించారు. గంగాపూర్ నివాసి జాగిరి చంద్రయ్య 10 లక్షల12 వేలకు సొంతం చేసుకున్నట్లు సర్పంచ్ రవీందర్, పంచాయితీ కార్యదర్శి శ్వేతలు తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు వార సంతకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment