కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 6 ; భారతీయ జనతా పార్టీ 38 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలక్రిష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో మంచి పథకాలు ప్రారంభించిందన్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచహారథః మిషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిందన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ , బీజేవైయం జిల్లా కార్యదర్శి వడాయి గొండయ్య , బీజేవైయం రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి వడాయి కాంతారావు , బీజేవైయం రెబ్బెన మండల కార్యదర్శి గిరుగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 6 April 2018
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 6 ; భారతీయ జనతా పార్టీ 38 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలక్రిష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో మంచి పథకాలు ప్రారంభించిందన్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచహారథః మిషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిందన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ , బీజేవైయం జిల్లా కార్యదర్శి వడాయి గొండయ్య , బీజేవైయం రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి వడాయి కాంతారావు , బీజేవైయం రెబ్బెన మండల కార్యదర్శి గిరుగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment