Thursday, 26 April 2018

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ; ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; విద్యార్థులు చదువుతో పాటు  క్రీడల్లో  రాణించాలని ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్ అన్నారు.: బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో రెండువేల పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గురువారం గోలేటిలో  బిమన్న స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలో  విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి క్రీడల్లో నైపుణ్యాలను సాధించాలన్నారు సంస్థల్లో కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా డబ్ల్యూపీఎస్ అనాతవరంలో ప్రతి కంపరం కార్మిక పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామన్నారు సీనియర్ అనుభవం కలిగిన సీనియర్ క్రీడాకారులతో చిన్నారులకు క్రీడా మెళకువలు తెప్పిస్తూ క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు నెల్రోజుల్లో పాటు కొనసాగే ఈ శిక్షణ శిబిరాల్లో భాగంగా గోలేటి వాలీబాల్ ఫుట్బాల్ పోటీ ఆధారం పంక్తుల్లో అదిలించి శిక్షణా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, డివైపిఎం సుదర్శన్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు, అసిస్టెన్స్ ఫోర్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రకుమార్, టిబిజికెఎస్ నాయకులు చార్లెస్, తాళ్ళపల్లి రాములు తదతరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment