Thursday, 12 April 2018

15 వ తేదీలోపు రేషన్ సరుకులు తీసుకోవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  12 ; ఈ పాస్ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులు ఈ నెల 15తేదీలోపు  సరుకులు తీసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పాస్ ద్వారా  లబ్ది  దార్లకు ఎక్కడి నుంచైనా సరుకులు పొందవచ్చునని, 15 వ తేదీ తరువాత  సరుకుల జారీ ఆగిపోతుందని లబ్ధిదారులందరూ దీనిని  గమనించి సరుకులు తీసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment