కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 14 ; రెబ్బెన మండలం దుగ్గపూర్ గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ (23) పురుగులమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రెబ్బెన ఎస్సై శివకుమార్ శనివారం తెలిపారు. ఆత్మహత్యకుపాల్పడ్డ వెంకటేష్ తాగుడుకు బానిసై ఏ పని చేయకపోవడంతో తల్లి దండ్రులు మందలించడంతో శుక్రవారం పురుగులమందు త్రాగినట్లు గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడని తండ్రి లింగయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 14 April 2018
క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 14 ; రెబ్బెన మండలం దుగ్గపూర్ గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ (23) పురుగులమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రెబ్బెన ఎస్సై శివకుమార్ శనివారం తెలిపారు. ఆత్మహత్యకుపాల్పడ్డ వెంకటేష్ తాగుడుకు బానిసై ఏ పని చేయకపోవడంతో తల్లి దండ్రులు మందలించడంతో శుక్రవారం పురుగులమందు త్రాగినట్లు గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడని తండ్రి లింగయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment