కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 14 ; అక్రమంగా విక్రయిస్తున్న మద్యం గుట్కాలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు తెలిపారు. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామ బస్సు స్టాండ్ వద్దగల కిరాణం షాపులో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం గుట్కాలను టాస్క్ ఫోర్స్ సి ఐ ఆధ్వర్యంలో రెబ్బెన ఎస్సై శివకుమార్ దాడి చేసి మద్యం మరియు గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో 12,880 రూపాయల విలువగల మద్యం,1,355 రూపాయల విలువగల గుట్కాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు
No comments:
Post a Comment