కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం ఖైర్గాన్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ధీ కొనడంతో డ్రైవర్ నరసింహా రావు కు గాయాలు కావడం జరిగిందని రెబ్బెన ఎస్సైదీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉత్త ప్రదేశ్ నుండి ఆంధ్ర ప్రదేశ్లోని గుడివాడకు వెళ్తున్న ఏ పి 16టి పి 2259 లారిని ఎదురుగావస్తున్నా ఏ పి 16 టి ఎఫ్ 6989 లారి డ్రైవర్ అతి వేగంగా అజాగ్రత్తగా వచ్చి ఢీకొనడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment