Saturday, 25 August 2018

కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 25 ; తెలంగాణా  ప్రభుత్వం మజీద్ ఇమాం మరియు   మొజన్ లకు  1000 రూపాయల నుంచి 5000 రూపాయల కు గౌరవ వేతనాన్ని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రెబ్బెన మండల కేంద్రంలోని మజీద్ ఎదుట శనివారం  ముఖ్య మంత్రి కె చంద్ర శేఖర్ రావు చిత్రపటానికి పాలబిషేకం  నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నది అన్నారు.  ఈ కార్యక్రమంలోరెబ్బెన  మైనార్టీ నాయకులూ ఎం డి జహీర్ బాబా.మన్సుర్, ముబారక్, బారి కయత్ అలీ, యాకూబ ,ఇక్బాల్, అప్పు,   తెరాస నాయకులూ భొమ్మినేని శ్రీధర్.నవీన్ జేస్వల్, మోడెమ్ చిరంజీవి గౌడ్ .ముడేపల్లి తిరుపతి.తోట లక్ష్మణ్, వినోద్ జైస్వాల్ .పెసరమధునయ్య.రంగు మహేశ్.కర్నాధం  చంద్రయ్య ,అశోక్  తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment