కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 12 ; రెబ్బెన మండలం లోని నంబాల గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ము గూడెం లో పేకాట ఆడుతున్నవారిపై ఆదివారం దాడిచేసి ఎసై ధీకొండ రమేష్ పట్టుకున్నారు. గ్రామ ప్రాధమిక పాఠశాలలో పేకాట ఆడుతున్న పూదరి భీమయ్య, పూదరి రాజు, పూదరి పోశన్న, బక్క లక్ష్మణ్ ల వద్ద నుంచి 5,490 రూపాయల నగదు, రెండు మోటార్ సైకిళ్లను, పేకాట సామాగ్రి ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment