కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 06 ; రెబ్బెన మండలం తక్కళ్లపల్లి ఎంపీటీసీ శ్రీమతి టేకం మంగ ను రెబ్బెన గ్రామానికి చెందిన గొడిసెల వెంకటేశ్వర గౌడ్, గొడిసెల హరీష్ గౌడ్, గొడిసెల అభినాశ్ లు శనివారం రాత్రి 8 గంటలకు మాయమాటలు చెప్పి అపహరించుకొని పోయినట్లు సోమవారం ఎంపీటీసీ భర్త టేకం రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ దేవరావు తెలిపారు.
No comments:
Post a Comment