కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 06 ; తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన రైతు భీమా బాండ్లను సోమవారం రెబ్బెన మండలం ఫాసిగం గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి రైతులకు అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 18 59 సంవత్సరాల మధ్య వయసు గల రైతులకు ఈ భీమా ను వర్తింపచేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కే నగేష్ , మండల వ్యవసాయ అధికారిని మంజుల మరియు రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment