Saturday, 11 August 2018

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్ల పట్టివేత

  కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 11 ; రెబ్బెన మండలం  గంగాపూర్ గ్రామ శివారులోని లక్ష్మి పూర్  వాగు నుంచి  అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న8  ట్రాక్టర్లను  పట్టుకొని రెబ్బెన తహసీల్దార్ కు  తదుపరి చర్య నిమిత్తం అప్పగించినట్లు ఎస్సై దీకొండ రమేష్  శనివారం  తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఎటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని,ఒకవేళ పాల్పడితే చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. 

No comments:

Post a Comment