Tuesday, 7 August 2018

న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి



    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 07 ; ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి పదహారువ రోజుకు చేరుకుంది.  ఈ సందర్భంగా  గ్రామపంచాయతీ కార్మికులు ఆత్మ గౌరవ పోరాట సభ ఆగస్టు 11 చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల  చేసి , ఆగష్టు 11 సభను పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.   ఈ రోజు  దీక్షలో   గ్రామ పంచాయతీ సంఘం  అధ్యక్షుడు రాచకొండ రమేష్ సిబంధి లాల్ సింగ్ , సత్యనారాయణ, వీరయ్య, వెంకటేష్, శంకర్  మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment