కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి గురువారం నిర్వహించే వార సంత 2018 - 19 సంవతస్సర నిర్వహణకు గాను ఈ నెల 27వ తేదీన ఉదయం 12 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ పంచాయితీ కార్యదర్శి శెంకర్ తెలిపారు ఆసక్తి గల వారు రూ :10 వేల ధరావతు చెల్లించి పంచాయితీ కార్యాలయం లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.
No comments:
Post a Comment