Thursday, 22 March 2018

పశువుల సంత 24న వేలం పాట

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 22 ;  రెబ్బెన మండలంలోని గంగాపూర్ పంచాయతికి చెందిన ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల సంత 2018-19 సం  నిర్వహణ కోసం ఈ నెల ఇరవై నాలుగో తేదీన 11;30 గం,,  లకు  స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వేలంపాట నిర్వహించినట్లు  గంగాపూర్ సర్పంచ్ మంచం రవీందర్, కార్యదర్శి శ్వేతలు గురువారం తెలిపారు. ఆసక్తి గల వారు 20000 దరవుత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

No comments:

Post a Comment