కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; రెబ్బెన మండలంలోని గంగాపూర్ పంచాయతికి చెందిన ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల సంత 2018-19 సం నిర్వహణ కోసం ఈ నెల ఇరవై నాలుగో తేదీన 11;30 గం,, లకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వేలంపాట నిర్వహించినట్లు గంగాపూర్ సర్పంచ్ మంచం రవీందర్, కార్యదర్శి శ్వేతలు గురువారం తెలిపారు. ఆసక్తి గల వారు 20000 దరవుత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment