Tuesday, 6 March 2018

రైతులకు సబ్సిడీ పై తాడిపత్రిలు పంపిణి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 6 ;  ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న తాటిపత్రిలను వినియోగించుకోవాలని ఎంపిపి కార్నాధం  సంజీవ్ కుమార్ అన్నారు. మంగళవారం రెబ్బెన  మండలంలోని సహకార కేంద్రంలో ఏవో మంజుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాని చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందచేసిన తాడిపత్రిలు  అందరూ వినియోగించుకోవాలన్నారు రైతుల కోసం 50శాతం రాయితీని  సబ్సిడీతో అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెసరి  వెంకటమ్మ, సి ఇ ఓ సంతోష్ రైతులు పెంటయ్య, మల్లేశ, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment