Saturday, 31 March 2018

నూతన కల్యాణ మండపం ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 31 ; ఆసిఫాబాద్ కేస్లాపూర్ హనుమాన్ మందిరం ప్రాంగణం లో 10 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపము ను  శనివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురసఙ్కారించుకొని ప్రేత్యేక పూజలు నిర్వహించారు. ఎం ఎల్ ఆ దంపతులను శాలువాతో సత్కరించారు.  ఈ   సందర్భంగా కోవా లక్ష్మి  మాట్లాడుతూ విజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడితేనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు.      ఈ కార్యక్రమము లో వాంకిడి జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు రావు  , గంధం శ్రీనివాస్ , గదవేని మల్లేష్ , ఎంపీటీసీ లు మామిడి లక్ష్మి , సుగుణాకర్ , చిలివేరి వెంకన్న , గుండా వెంకన్న , కోవా సాయినాథ్ , జీవన్  , భక్తులు ,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment