కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; ఆసిఫాబాద్ కేస్లాపూర్ హనుమాన్ మందిరం ప్రాంగణం లో 10 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపము ను శనివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురసఙ్కారించుకొని ప్రేత్యేక పూజలు నిర్వహించారు.
ఎం ఎల్ ఆ దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ విజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడితేనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమము లో వాంకిడి జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు రావు , గంధం శ్రీనివాస్ , గదవేని మల్లేష్ , ఎంపీటీసీ లు మామిడి లక్ష్మి , సుగుణాకర్ , చిలివేరి వెంకన్న , గుండా వెంకన్న , కోవా సాయినాథ్ , జీవన్ , భక్తులు ,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment