కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; మంచిర్యాల లో ఎప్రిల్ 1న నిర్వంచనున్న ఉమ్మడి జిల్ల కుమ్మరుల బహిరంగ సభను విజయవంతమ్ చేయలని కొమురమ్ భీమ్ జిల్ల కుమ్మరి సంగం అధ్యక్షులు కుమ్మరి మల్లేష్ .ప్రధాన కార్యదర్సి కటికనపెల్లి మొండి కోరారు. రెబ్భన మండల కేంద్రం లో భుదవారం జిల్లా కార్యవర్గ ఆద్వర్యంలో హలో కుమ్మర చలో మంచిర్యాల సభ గోడ పత్రులు విడుదల చేసారు .కుమ్మరుల హక్కుల సాదన కోసం గ్రామ మండల స్తాయి నుంచి కుమ్మరులు అధిక సంఖ్యలో ఈ సభలో పాల్గోని విజయవంతం చేయలని కోరారు.
No comments:
Post a Comment