Monday, 5 March 2018

ప్రపంచ మహిళా దినోత్సవణికి అధిక సంఖ్యలో పాల్గొనాలి ; కుందారపు శంకరమ్మ

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి5 ;   ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఏడున రెబ్బెన మండల కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తెలిపారు.  రెబ్బెన లో సోమవారం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ మహిళా దినోత్సవానికి ఆసిఫాబాద్  ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్యఅతిగా హాజరుకానున్నారని కావున మండల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో  మన్నెం పద్మ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment