Thursday, 15 March 2018

రాజ్యాంగంలోని చట్టాలపై అవగాహనా సదస్సు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 15 ; రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలోభారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ధమ్మా ప్రచారకులు గెడం హిరిషన్  డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారని  రాంపూర్ గ్రామస్తులు  సాయి కుమార్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ తథాగత్ బుద్ధుని బోధనలు  మరియు,   రాజ్యాంగం   లోని చట్టాలగురించి అవగాహన కల్పించారన్నారు .  ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్, హరిలాల్,  పురుషోత్తం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment