Saturday, 24 March 2018

పశువుల సంత10. 42 వేలకు వేలం

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 24 ;   రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో పశువుల వార సంత కు   శనివారం  వేలం పాట నిర్వహింహించారు. రెబ్బెన కి చెందిన సయ్యద్ అఫ్రోజ్ అలీ  10 లక్షల 42 వేలకు సొంతం చేసుకున్నట్లు ఈ ఓ పి ఆర్డీ కిరణ్,   తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు  వార సంతకు కావాల్సిన  సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, పంచాయితీ కార్యదర్శి శ్వేత,  గ్రామస్తులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment