కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో పశువుల వార సంత కు శనివారం వేలం పాట నిర్వహింహించారు. రెబ్బెన కి చెందిన సయ్యద్ అఫ్రోజ్ అలీ 10 లక్షల 42 వేలకు సొంతం చేసుకున్నట్లు ఈ ఓ పి ఆర్డీ కిరణ్, తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు వార సంతకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, పంచాయితీ కార్యదర్శి శ్వేత, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment