కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 14 ; రెబ్బెనలోని శ్రీ సీత రామాంజనేయ స్వామి దేవస్థానం లో ఈ నెల 25న జరుగు సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి నూతన కమిటీ ఎన్నికకు బుధవారం సాయంత్రం 5 గంటలకు రెబ్బెన అతిధి గృహం లో సమావేశం నిర్వహించడాము జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కావున గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరు కావలసిందిగా కోరారు.
No comments:
Post a Comment