Friday, 20 January 2017

తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఓ సమావేశం

తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఓ  సమావేశం  

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 20 : రెబ్బెన ; అస్సైన్మెంట్  మరియు లావణ్య భూములు  అన్యక్రాంమంలో సాగు   చేస్తున్న భూములు  వివరాలు అందియ్యలని రెబ్బెన తహసీల్దార్ రమేష్  శుక్రవారం ఏర్పాటు చేసిన విఆర్ ఓ ల సమావేశం లో అన్నారు . పూర్తి  వివరాలను మొక పూర్వకంగా వెళ్లి సేకరరించి ఏ రోజుకి ఆ రోజు నాలుగు గంటలలోపు అందజేయాలని విఆర్ ఓ లకు సూచించారు .  జిల్లా కలెక్టర్ ఆదేశల  మేరకు భూముల వివరాలను సేకరిస్తున్నట్లు అయన తెలిపారు  గ్రామస్తులు రైతులు సంబంధిత సిబ్బంది భూ వివరాలను అడిగినప్పుడు సహకరించాలని కోరారు .ఈ సమావేశంలో బాపు ,ఉమ్ లాల్, మల్లేష్,నాందేవ్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment