Saturday, 21 January 2017

స్మశాన వాటిక సాధన సమితి ఆధ్వర్యం లో కొనసాగుతున్న ద్దీక్షలు


స్మశాన వాటిక సాధన సమితి ఆధ్వర్యం లో కొనసాగుతున్న ద్దీక్షలు 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 : జిల్లా కేంద్రం ఐన ఆసిఫాబాద్ లో హింధుల కోసం స్మశాన వాటికలు స్థలము కేటాయించాలని శ్మశానవాటిక సాధన కమిటీ చేపట్టిన ధీక్షలో   శనివారానికి 13 వ రోజుకు చేరుకోన్నాయి ఈ ధీక్షల్లో అన్ని కులాల వారు మరియు పార్టీలకు అతితంగా ద్దీక్షలు కొనసాగిస్తున్నాం అన్నారు . ఐన ఇప్పటి వరకు ఎలాంటి చలనం రాలేదన్నారు . ఎలాంటి భూసేకరణలో సర్వే నిర్వహించి స్థలం కేటాయించాలని డిమాండ్ చేసారు.

No comments:

Post a Comment