Thursday, 26 January 2017

అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు ----జి ఎం


అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు  ----జి ఎం 






కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 27 ;   సింగరేమి సంస్థ కార్మికుల రక్షణపై ప్రత్యక శ్రద్ధ వహిస్తున్నదని , కార్మికుల సంక్షేమము తో పాటు  ఉత్పత్తి కూడా అవసరమని బెల్లం పల్లి జీఎం కె రవిశంకర్ అన్నారు . గణతంత్ర దినోత్సవం సందర్బంగా గోలేటిలోని భీమన్న స్టేడియం లో జరిగిన సంబరాలలో ఆయన మాట్లాడారు . ముందుగా జీఎం పాఠశాల విద్యార్థులతో వందన స్వీకారం పొంది,  అనంతరము మాట్లాడారు .బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తి ఉత్పర్దకతలో సింగరేణిలో ముందజ ఉండడానికి కార్మికులు , సూపెర్విజెర్లు సహాకారము ఎంతో ఉందని ఇఛ్చిన లక్ష్యాన్ని నెరవేస్తామని అన్నారు . కార్మికుల సన్షేమము కోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు . సింగరేణి సేవ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు ఇచ్చ్చామని తెలిపారు . మహిళలకు కూడా ఎన్నో శిక్షణలు ఇచ్చ్చామని పేర్కొన్నారు . గణతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎం ప్రత్యకముగా  తయారు చేసిన  వాహనంలో వచ్చారు . వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన పిరమిడ్లు,  డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . అనంతరము జీఎం చేతుల మీదుగా బౌమతులను అందుకున్నారు ..ఈ కార్యక్రమములో డిజిఎం పర్సనల్ చిత్తరంజన్ , సేవ అధ్యక్షురాలు అనురాధ , అధికారులు సంజీవ రెడ్డి ,కొండయ్య టీబీజీకేఎస్ ఏరియా ఉపాద్యాక్షుడు నల్లగొండ సద్దశివ్ , ఏ ఐ టి యూ సి జిల్లా అధ్యక్షుడు సోమవారం తిరుపతి      ఇతర అధికారులు , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  ఉన్నారు.

No comments:

Post a Comment