కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలి ఎం ఆర్ ఓ
కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ; ఓటర్ లిస్టులో పేరు లేనివారు ,కొత్తగా మార్పులు చేసుకొనే వారు వెంటనే నమోదు చేసుకోవాలని రెబ్బెన తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం ఏర్పర్చిన సమావేశములో మాట్లాడారు . జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా పేరు నమోదు చేసుకొనే వారు ఆధార్ కార్డు 2 ఫొటోలు రావాలని తెలిపారు . 6 7 8 ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు . ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment