కొమరం భీం ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 29 ; గణతంత్ర దినోత్సవము రోజున ఉత్తమ తాసిల్దార్ గా ప్రసంశ పత్రాన్ని జిల్లా కలెక్టర్ చంపాలాల్ చేతులు మీదగా తీసుకున్న రెబ్బెన తహశిల్దార్ బండారి రమేష్ గౌడ్ ను శనివారం తెరాస మహిళా విభాగం నుంచి సన్మానా కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా తలిసిల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలు మరియు రైతుల కృషి సహకారంతో పొందినది అని అన్నారు. మండల ప్రజలకు, నాయకులకు మరియు రైతులకు ధన్యవాధాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి అజ్మీర బాబు రావు, ఏ ఎం సి ఉపాద్యాక్షురాలు కుందారపు శంకరామ్మా, బి శంకరామ్మా, బి దేవక్క , పి సుగుణ దేవి, సత్యనారాణ, సోమయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment