Saturday, 28 January 2017

తెరాస మహిళా విభాగం నుంచి తహశిల్దార్ కు సన్మానం


తెరాస మహిళా విభాగం నుంచి తహశిల్దార్ కు  సన్మానం  


కొమరం భీం ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 29 ;      గణతంత్ర దినోత్సవము రోజున  ఉత్తమ తాసిల్దార్  గా ప్రసంశ పత్రాన్ని జిల్లా కలెక్టర్ చంపాలాల్ చేతులు మీదగా  తీసుకున్న రెబ్బెన తహశిల్దార్ బండారి రమేష్ గౌడ్ ను శనివారం  తెరాస మహిళా విభాగం నుంచి సన్మానా  కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా తలిసిల్దార్ మాట్లాడుతూ  మండల ప్రజలు మరియు  రైతుల  కృషి సహకారంతో పొందినది  అని అన్నారు. మండల ప్రజలకు, నాయకులకు మరియు  రైతులకు ధన్యవాధాలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఏ ఎం సి ఉపాద్యాక్షురాలు కుందారపు శంకరామ్మా, బి శంకరామ్మా, బి దేవక్క , పి సుగుణ దేవి, సత్యనారాణ,  సోమయ్య, శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment