మండలములో రెప రెపలాడిన జెండా
వాంకిడి ; మండలములో మువ్వన్నెల జెండా గురువారం రెప రెపలాడింది . మండలములోని తహశీల్ధార్ కార్యాలయములో తాహసీల్ధార్ మల్లికార్జున్ , ఎస్ ఐ రాజు , ఎంపిపి హార్థిక , జెడ్ పిటిసి అరిగేలా నాగేశ్వర్ రావు లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు . అదేవిదంగా వివిధ గ్రామాలలో సర్పంచులు జెడ్డాను ఆవిష్కరించారు . విద్యార్థులకు మిఠాయిలు పంచారు .
No comments:
Post a Comment