Saturday, 1 August 2015

జీపీ కార్మికుల 32 నిరసన


రెబ్బెన : మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం నాటికి 32వ రోజు కావడం వలన అందుకు నిరసనగా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు.వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో  మాట్లాడుతూ ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్‌సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు  ఈ నిరసనలో మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్‌, జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, ప్రకాష్‌, తిరుపతి, లక్ష్మి, రాధమ్మ, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment