నవేగాం లో పారిశ్యుద్ధం కార్యక్రమం
అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఎం,పీ,డీ,వో ఎం,ఏ హలీం అన్నారు. 17నుండి జరుగుతున్న గ్రామ జ్యోతిలో భాగంగా రెబ్బెన మండలంలోని నవేగాంలోని జడ్పీఎస్ఎస్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా నవేగాంలో యువత ఎక్కువగా ఉందని, చాలా ఉత్సాహంతో సహకరించాలని ఎం,పీ,డీ,వో ఎం,ఏ హలీం అన్నారు, ఈ కార్యాక్రమంలో పాటశాల చైర్మన్ అక్కేనపల్లి సుబాష్, గ్రామంలోని యువత, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment