
పారిశ్రామిక ప్రాంతమైన రెబ్బెన లోని గోలేటి టౌన్ షిప్ లో సోమవారం ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించారు, వైద్యుడు మహర్షీ రోగులకు వైద్య సేవలు చేసి మందులు పంపిణి చేశారు, ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
No comments:
Post a Comment