రెబ్బెన : మండలంలోని హిందుసేవాసమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ రావ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా హిందూసేవా సమితి వారు మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో స్మశాన వాటిక లేకపోవడంతో అధిక సంఖ్యలో నివాసముంటున్న హిందూ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మశానవాటిక కబ్జాకు గురైంది. ఆ స్థలం ఎక్కడుందో చూయిస్తే సరౌండింగ్ చేస్తామని అన్నారు. మండలాధికారులు స్మశానవాటికకు సరిపడ భూమిని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హస్ముక్లాల్, సుదర్శన్ గౌడ్, రపర్తి అశోక్, శంకర్ నాయక్, ధర్మారావ్ , జైస్వాల్, శేఖర్, లక్ష్మణ్, అజ్మీర రమేశ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 7 August 2015
హిందూ సేవా సమితి తహసీల్దార్ కు వినతిపత్రం
రెబ్బెన : మండలంలోని హిందుసేవాసమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ రావ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా హిందూసేవా సమితి వారు మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో స్మశాన వాటిక లేకపోవడంతో అధిక సంఖ్యలో నివాసముంటున్న హిందూ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మశానవాటిక కబ్జాకు గురైంది. ఆ స్థలం ఎక్కడుందో చూయిస్తే సరౌండింగ్ చేస్తామని అన్నారు. మండలాధికారులు స్మశానవాటికకు సరిపడ భూమిని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హస్ముక్లాల్, సుదర్శన్ గౌడ్, రపర్తి అశోక్, శంకర్ నాయక్, ధర్మారావ్ , జైస్వాల్, శేఖర్, లక్ష్మణ్, అజ్మీర రమేశ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment