Thursday, 27 August 2015

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి


సెప్టెంబరు 2న తలపెట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీ,అయ్,టీ,యు జిల్లా ఉపాధ్యక్షులు లోకేష్ అన్నూరు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం 15000 వరకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ఆపాలని,కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్సై,పెన్షన్ సౌకర్యం కల్పించాలని,45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యాకర్తలు అనిత,రమ,రాజేశ్వరి,సుకన్య, అంగన్వాడి కార్యాకర్తలు చంద్రకళ, రాజేశ్వరి,ప్రమీల, ఇంద్ర,భారతి, మాయ, మల్లుబాయి, తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment