రెబ్బెన : రెబ్బెన మండలంకు చెందిన వంకులం గ్రామానికి చెందిన వెంకటేష్, తిరుపతిలను సోమవారం బైండోవర్ చేసినట్లు రెబ్బెన ఎస్సై హనుక్ తెలిపారు. వీరిద్దరు తరుచుగా గొడవపడుతూ ప్రజానికానికి ఇబ్బందిపెట్టారని దీంతో రాత్రి పెట్రోలింగ్ గొడవపడుతూ దొరికారని, ఇద్దరిని బైండోవర్ చేసి తహసిల్దార్ రమేశ్ గౌడ్ ఎదుట హాజరు పర్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారని తెలిపారు.
No comments:
Post a Comment