Saturday, 15 August 2015

ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ


ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

రెబ్బెన మండలంలోని 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ  ఎంఎ హలీం,ఎమార్వో రమేష్ గౌడ్,జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

No comments:

Post a Comment