రెబ్బెన మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె సోమవారనికి నాటికి 34వ రోజు కావడం వలనఅందుకు నిరసనగా కల్లకి గంతలు కంటుకుని నిరసన తెలిపారు.మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగీకరించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో , జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, ప్రకాష్, తిరుపతి, లక్ష్మి, రాజమ్మ, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment