రెబ్బెన : ఇం ద్రనగర్లోని ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన డి. శ్రీనివాసుల సేవలు మరవలేవని రెబ్బెన తహసీల్దార్ రమేష్గౌడ్, ఎంఈవో మహేశ్వరెడ్డిలు అన్నారు. శనివారం బదిలీపై వెళుతున్న శ్రీనివాసులకి ఘనంగా సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మహేశ్వరెడ్డి మాట్లాడుతూ పాఠశాలను జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్ధిన ఘనత శ్రీనివాసికే దక్కిందని అన్నారు. పీఆర్టీయూ ప్రె సిడెంట్ ఖాదర్, హెచ్ఎం రవికుమార్, నాయకులు, విద్యాకమిటీ చైర్మన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 1 August 2015
ప్రధానోపాధ్యాయునికి వీడ్కోలు
రెబ్బెన : ఇం ద్రనగర్లోని ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన డి. శ్రీనివాసుల సేవలు మరవలేవని రెబ్బెన తహసీల్దార్ రమేష్గౌడ్, ఎంఈవో మహేశ్వరెడ్డిలు అన్నారు. శనివారం బదిలీపై వెళుతున్న శ్రీనివాసులకి ఘనంగా సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మహేశ్వరెడ్డి మాట్లాడుతూ పాఠశాలను జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్ధిన ఘనత శ్రీనివాసికే దక్కిందని అన్నారు. పీఆర్టీయూ ప్రె సిడెంట్ ఖాదర్, హెచ్ఎం రవికుమార్, నాయకులు, విద్యాకమిటీ చైర్మన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment