రెబ్బెన రూరల్ : గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మీ అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షకు ఆమె సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల వేతనాలను పెంచి వారిని గుర్తించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నర్సింహులు, మోడం రాజాగౌడ్, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవెల్లి సుధాకర్, ప్రకాష్, ఎల్ సోమశేఖర్, బిక్కు, విఠల్ సంతోష్ బాబాజీ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 8 August 2015
ప్రభుత్వం జీపీ కార్మికుల సమస్యలను గుర్తించాలి
రెబ్బెన రూరల్ : గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మీ అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షకు ఆమె సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల వేతనాలను పెంచి వారిని గుర్తించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నర్సింహులు, మోడం రాజాగౌడ్, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవెల్లి సుధాకర్, ప్రకాష్, ఎల్ సోమశేఖర్, బిక్కు, విఠల్ సంతోష్ బాబాజీ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment