సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365జయంతి ఘన వేడుకలు
రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో మంగళవారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365 జయంతి పురస్కరించుకొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా గౌడ సంఘ జిల్లా ఇంచార్జి కే.అంజనేయుల గౌడ్ మాట్లాడుతూ ఆనాటి మొగలుల కలం లో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బి.సి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు, సుబెదరులు ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న ది అన్నారు.ఈ కార్యక్రమం లో ముక్య అతిధి గా ఎం పి పి సంజీవ్ కుమార్ మరియు తహసీల్దార్ రమేష్ గౌడ్ ఆసిఫాబాద్ నియోజక ఇంచార్జి ఎం,సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ,కొయ్యడ రాజగౌడ్ ,మోడెమ్ చిరంజీవి గౌడ్,మడ్డి శ్రీనివాస్ గౌడ్,సర్వేశ్వర్ గౌడ్,శాంతి గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్,నవీన్ జైశ్వాల్,కుందారపు శంకరమ్మ, తెదెపా జిల్లా అద్యక్షురాలు సొల్లు లక్ష్మి , బొంగు నరసింగ రావు,అజయ్ జైశ్వాల్ తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment