రెబ్బెన మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి 36వ రోజు కావడం వలన అందుకు వినూత్నంగా మోకాళ్ళపై నడుస్తూ నిరసన తెలిపారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నాగవల్లి సుధాకర్ మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామా పంచాయతి లో ఉడిగం చేస్తున్నాం అన్నారు . ప్రభుత్వం తమ ఆర్దిక ఇబ్బందులను పట్టించుకొని , తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో , జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ,మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్ ప్రకాష్, తిరుపతి, లక్ష్మి, రాజమ్మ, సుబ్బయ్య తదితర కార్మిక సిబ్బంది పాల్గొన్నారు
ప-
No comments:
Post a Comment