కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 28 August 2015
భూ నిర్వాసితులకు అండగా సింగరేణి -జి .యం రవి శంకర్
బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ శుక్రవారం నాడు కేస్లాపూర్ లోని భూ నిర్వాసితుల పునరావాస కేంద్రంలో కమిటీ నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అనంతరం సింగరేణి సంస్థలోభూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భూ పట్టాలను అందజేస్తామని అన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువత ఒక సంఘంగా ఏర్పడితే అర్హులైన వారికి కాంట్రాక్ట్ పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డి. జి,యం చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ,కార్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment