Friday, 28 August 2015

కన్నుల పండువగా వరలక్ష్మి వ్రతం

రెబ్బెన మండలం లోని పలు దేవాలయాల్లో  శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కార్యక్రమలు  కన్నుల పండువగా జరుపుకున్నారు. గోలేటిలోని  శ్రీ  కోదండ రామాలయంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గున్నారు.  ఈ వ్రతాన్ని చేపట్టడం వల్ల  వారి కుటుంబాలలో సర్వ సుఖ సంతోషాలతో వెలసిల్లుతాయని వేద పండితులు అన్నారు. శ్రావణ మాసంలో  వచ్చే ఈ వరలక్ష్మి పూజను నవ అమృత పానియాలతో మరియు పూలు పండ్లు ఆకు వక్క తంబులాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆనవాయితీగా వస్తుంది ఈ విదంగా భారత దేశ సంప్రదాయాలకు ఆచారాలకు పెట్టింది పేరుగా మహిళామణులు వన్నేతేస్తున్నారు 

No comments:

Post a Comment