జిల్లా ప్లీనరీ సమావేశాలలకు తరలి వెళ్తున్న ఎస్ ఎఫ్ ఐ నాయకులు శుక్రవారం నాడు మంచిర్యాలలో జరిగే ప్లీనరీ సామవేశానికి ఆసిఫాబాద్ కగాజనగర్ కేరమేరి వాంకిడి మండలాల నుంచి అదిక సంఖ్యలో విద్యార్ధి నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె అశోక్ జి కార్తీక్ డివిజన్ కార్యదర్శి డి రాజకుమార్ డివిజన్ సహాయ కార్యదర్శి బి వినోద్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment