Tuesday, 21 July 2015

మధ్యాహ్న బోజన పథకాన్ని పరిశీలించిన ఎంపీడీఓ


రెబ్బెన : మండలంలోని నంబాలం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎంపీడీఓ ఎం ఏ అలీం మధ్యాహ్నా బోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులను భోజనం గురించి అడిగి తెలుసు కొని వారితో కలిసి భోజనం చేశారు . 9, 10 తరగతి విద్యార్ధులకు సరైన బోజనం పెట్టాలన్నారు. ఎంపీడీఓ వెంట నంబాల సర్పంచ్‌ గజ్జల సుశీల . పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, సాక్షరభారత్‌ మండలకోఆర్ఢినేటర్‌ సాయిబాబా, సీనియర్‌ అసిస్టెంట్‌ వేణు గోపాల్‌ , సింగిల్‌ విండో డైరక్టర్‌ గజ్జల సత్యనారాయణ పాల్గొన్నారు 

No comments:

Post a Comment