Wednesday, 15 July 2015

ఫర్టిలైజర్‌ షాపుల తనిఖీ




రె బ్బెన: రెబ్బెన మండలంలో బుధవారం తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారి మంజుల, ఫర్టిలైజర్లను తనిఖి చేశారు. అధిక ధరలకు విక్రయించవద్దని నకిలీ విత్తనాలు అమ్మకూడదని  ప్రభుత్వ నిర్ణిత ధరలకే విక్రయించాలని యాజమానులకు సూచించారు.

No comments:

Post a Comment